Wednesday, 04 March 2026 01:16:50 PM
# మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు # అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... అమ్మవారి శోభా యాత్ర..... మహిళలచే దాండియా, మహారాష్ట్ర బృందం చే డోల్ వాయిద్యం.... బాణసంచా కాలుస్తూ పెద్ద # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 8 రోజు సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు # శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి # కన్నుల పండుగగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... # కల్వకుర్తి లో అంగరంగ వైభవంగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # మూడవ రోజు అన్న పూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు # శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # శ్రీ ధాన్య లక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దసరా ఉత్సవాల పుస్తకావిష్కరణ # శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఉత్సవ కమిటీ # దేవి శరన్నవరాత్రి ఉత్సవ కరపత్రాల ఆవిష్కరణ # ఘనంగా గణపయ్య నిమజ్జనం, లడ్డు కండువాలు వేలం పాట.. # నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా గందే రవి # సామాజిక సేవలో అగ్రగామిగా లయన్స్ క్లబ్ # వైభవంగా వరలక్ష్మి దేవి వ్రతాలు... - జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు జేజేలు

కాంగ్రెస్ తోనే పేదల సంక్షేమం సాధ్యం - అక్రమార్కులను వదిలిపెట్టం : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

Date : 26 December 2023 07:55 PM Views : 473

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / ముసాపెట్ : బడుగు బలహీన వర్గాల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి అన్నారు. మూసాపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ విజయోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరిట అనేక అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో చుట్టుముట్టు గ్రామాల చెరువు నుండి అక్రమంగా నల్లమట్టిని, పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలించి సహజ వనరులను కొల్లగొట్టారని బీఆర్ఎస్ నేతలు భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రాజెక్టుల్లో పనులు చేపట్టకుండా నిర్మాణాలు చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రజలను కల్లబొల్లి మాటలతో మోసాగించారని ఆరోపించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకనుంచి కొత్తగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ రబ్ధిదారులకు లక్ష 116 లతో పాటు తులం బంగారం ఇస్తామని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శెట్టి చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ బగ్గీ కృష్ణయ్య, మాజీ జెడ్పిటిసి రామన్ గౌడ్, బాల నరసింహులు, సిజి గోవర్ధన్, ఉప సర్పంచ్ తాజుద్దిన్, ఎస్.కె పాషా, సలాం, ఖాదర్, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :