కలం పవర్ న్యూస్ - తెలంగాణ / వనపర్తి : హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో తుంటి ఎముక శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను సోమ వారం యశోద హాస్పిటల్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కలిసి పరామర్శించారు. కేసిఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
Admin
Kalam Power News