కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఈనెల 25న జిల్లా కేంద్రంలోని అయ్యప్ప కొండపై మహా పూజ సందర్భంగా అయ్యప్ప సేవా సమాజ్ అధ్వర్యంలో గురు వారం మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షులు భగవంతురావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పంబా రాజు, మరియు మాలాద్రి, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
Admin
Kalam Power News