Tuesday, 03 March 2026 12:21:26 AM
# సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు # అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... అమ్మవారి శోభా యాత్ర..... మహిళలచే దాండియా, మహారాష్ట్ర బృందం చే డోల్ వాయిద్యం.... బాణసంచా కాలుస్తూ పెద్ద # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 8 రోజు సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు # శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి # కన్నుల పండుగగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... # కల్వకుర్తి లో అంగరంగ వైభవంగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # మూడవ రోజు అన్న పూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు # శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # శ్రీ ధాన్య లక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దసరా ఉత్సవాల పుస్తకావిష్కరణ # శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఉత్సవ కమిటీ # దేవి శరన్నవరాత్రి ఉత్సవ కరపత్రాల ఆవిష్కరణ # ఘనంగా గణపయ్య నిమజ్జనం, లడ్డు కండువాలు వేలం పాట.. # నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా గందే రవి # సామాజిక సేవలో అగ్రగామిగా లయన్స్ క్లబ్ # వైభవంగా వరలక్ష్మి దేవి వ్రతాలు... - జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు జేజేలు # ఘనంగా అమ్మవారి వొడి బియ్యం - ఊరేగింపు

ఉర్దూ మీడియం విద్యార్థినులకు టెస్ట్ మోడల్ పేపర్ల పంపిణి చేసిన ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్

Date : 24 January 2024 03:40 AM Views : 1058

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : ఎం ఐ ఎం పార్టీ క్యాంప్ ఆఫీస్ జోగులాంబ గద్వాల జిల్లా కార్యాలయంలో మంగళ వారం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ చేతుల మీదుగా ఉర్దూ మీడియం విద్యార్థినులకు మోడల్ పేపర్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎంఐఎం పార్టీ క్యాంపు కార్యాలయంకు విచ్చేసిన ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ . మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ కోఆర్డినేటర్ జాబిర్ బెన్ సయ్యద్ ఆల్ జాబ్రి లకు గజమాలల తో జిల్లా అధ్యక్షులు మున్న భాష ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉర్దూ మీడియం విద్యార్థినులకు ,టెస్ట్ మోడల్ పేపర్లు, అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని గత 20 ఏళ్ల నుంచి నిరంతరాయంగా ఎం ఐ ఎం పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ కొనసాగిస్తున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలని చైతన్య పరిచి ముందుకు తీసుకుపోయే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటామనీ ఇప్పుడు వచ్చే మున్సిపాలిటీ ఎన్నికలలో అంకిత భావంతో కార్యకర్తలు పని చేసి ఎక్కువగా కౌన్సిలర్లని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇమాముద్దీన్. ఎండీ రఫీ. మహమ్మద్ కలీముల్లా. గోల్డెన్ షఫీ. చాగాపురం నజీర్. షఫీ. అస్లాం. అంజద్. మొహమ్మద్ ముస్తఫా. చాంద్ పాషా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్. శివ శాంతినగర్ టౌన్ ప్రెసిడెంట్. నదీమ్ యూత్ టీం. ఫరూక్ సయ్యద్ పాషా. తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :