కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ పరశురాముడు స్వామి ఆలయ నూతన చైర్మన్ గా వెంకట్రాములు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మరియు జమ్ములమ్మ ఆలయ కమిటీ డైరెక్టర్ చందూ ను శాలువా పూలమాలతో సన్మానించారు. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు అలియాస్ అంజి మరియు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం నాయకులు SVR రాజు యాదవ్, 24 వ వార్డు గోపాల్, బుల్లెట్ లక్ష్మన్న, మోహన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News