కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలోని వాసవి క్లబ్ భవనంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ బాబు జాతీయ జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రేసరర్ కల్వ హరికృష్ణ , ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కలిమిచర్ల రమేష్, డిస్టిక్ ఇన్చార్జి శివ జగదీశ్వర్, కలిమిచర్ల గోపాల్ రీజియన్ ఛైర్మన్ జూలూరి సత్యనారాయణ, జోన్ చైర్మన్ కూన సంతోష్ కల్వకుర్తి వాసవి, వనిత క్లబ్ అధ్యక్షులు చిదిరే శ్రీలక్ష్మి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శులు కల్వ లక్ష్మీ ఆంజనేయులు, కోశాధికారి దుగ్గి ధనలక్ష్మి అశోక్, చిగుళ్లపల్లి శ్రీధర్ కొండూరు కృష్ణయ్య, మాచిపెద్ది అశోక్, గుగ్గిల శంకర్, దాచేపల్లి మనోహర్, దాచేపల్లి రమేష్ , వీరమల్ల పాండు,పిఎస్ఎన్ గుప్తా, బాదం రాఘవేందర్ శివ రాఘవేందర్, గుబ్బకిషన్, గుబ్బ ప్రభాకర్, గుబ్బ పరమేష్ దాచేపల్లి తిరుపతయ్య, నీల కోటేష్, వేణుగోపాల్, సాయిబాబు,రవి, రాజేష్,నరసింహ, ధనలక్ష్మి, శాంతా తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News