Tuesday, 21 April 2026 04:33:35 PM
# క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’..

భారత తొలి విద్యాశాఖ మాత్యులు అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా జరుపుకున్న ఎంఐఎం పార్టీ నాయకులు

Date : 11 November 2024 04:08 PM Views : 1095

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు మున్నభాష ఆదేశానుసారం జిల్లా సెక్రెటరీ ఇమాముద్దీన్, మండల అధ్యక్షుడు ఎండి రఫీ ఆధ్వర్యంలో రాజీవ్ మార్లో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం మోమిన్ మహల్లా లో ఉన్న ప్రభుత్వ ఉర్దూ మీడియం స్కూల్లో పిల్లలతో కలిసి అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. అనంతరం విద్యార్థినులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా సెక్రెటరీ ఇమాముద్దీన్ మరియు మండల అధ్యక్షులు ఎండి రఫీ మాట్లాడుతూ...నేటి సమాజంలో ప్రతి ఒక్క కుల నాయకున్ని ఆ కులం వారు ఎంతో గౌరవించి ఆ నాయకుల వర్ధంతులు జయంతులు ఘనంగా చేస్తూ ఉంటే ముస్లిం సామాజిక వర్గ నాయకులు మాత్రం ముస్లిం సామాజిక వర్గమే లేనట్లు మరచిపోయి పరాయి నాయకుల వెంట పరుగులు తీస్తున్నారు.ఇలా ప్రవర్తిస్తున్నందుకు ముస్లిం సామాజిక వర్గమే సిగ్గుపడాలి. సోషల్ మీడియాలో ఘోరంగా అవమానిస్తు పోస్టులు పెడుతున్న నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్న మన పెద్ద పెద్ద నాయకులు. అదే వేరే కులాన్ని ఒక్క మాట ఎవరైనా అంటే ఆ కులమంతా ఒక్కటై అన్నవారి తోలు తీస్తారు. ముస్లిం సామాజిక వర్గంలో ఐక్యతలోపించింది అన్నారు.ముస్లిం సామాజిక వర్గం మేలుకోకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. మన కులం ఐక్యత వర్ధిల్లాలి మనమంతా ఒక్కటే అని చాటి చెప్పాలన్నారు. ప్రభుత్వాలు కూడా ఇంత పెద్ద నాయకుని వర్ధంతి గాని జయంతి గాని అధికారికంగా చేయాలని ఎంఐఎం పార్టీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎం ఫారుక్ పాషా, అన్వారే మజీద్ అధ్యక్షులు ఎస్.కె సైజాద్. ఆర్కే షఫీ, ఫయుమ్బెగ్, మొహమ్మద్, జుబేర్ అబ్దుల్ రహీం. జాఫర్ అంజాద్. అస్లాం. తదితరులు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :