Saturday, 13 June 2026 12:36:54 PM
# *బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి # *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్

నేటి నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు.ఈ నెల 13 వరకు రోజుకో రూపంలో దర్శనమివ్వనున్న వాసవి మాత. శరన్నవ రాత్రుల ఏర్పాట్లు పూర్తి.. రమేష్ బాబు

Date : 02 October 2024 07:07 PM Views : 1060

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలో శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.9 రోజుల పాటు అమ్మవారికి ఘనంగా పూజలు జరుగుతాయి. వాసవి మాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భక్తులకు రోజుకో రూపంలో దర్శనమిస్తారు.వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఫౌండర్ ట్రస్టు చైర్మన్ జూలూరి రమేష్ బాబు దేవి శరన్నవరాత్రి ఉత్సవకమిటీ అధ్యక్షులు గంప శ్రీనివాస్ లు,ఇతర అనుబంధ సంఘాఏర్పాట్లు పూర్తి చేశారు.. .నవరాత్రి ఉత్సవాలలో ఈ నెల 3 వాసవి మాత గజలక్ష్మి అవతారములో భక్తులకు దర్శనం ఇస్తారు.నిర్వాహకులు అమ్మవారిని గజ లక్ష్మి రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు .ఈ నెల 4 వాసవి మాత ధనలక్ష్మి అవతారంలో భక్తులను అనుగ్రహించనుoది. 5 శనివారం నాడు అన్నపూర్ణ దేవి,ఈ నెల ఆరు ఆదివారం రాజరాజేశ్వరీ దేవి రూపంలో ,నవ రాత్రి ఉత్సవాలలో భాగంగా 7 వరోజు న లలితాదేవి గా 8వ రోజు బాలాత్రిపుర సుందరి దేవి గా ,9 వ రోజు సరస్వతీ దేవి గా వాసవి మాత భక్తులకు దర్శనం ఇస్తారు ఈ నెల 10 దుర్గ దేవిగా అమ్మవారు దర్శన ఇస్తారు.అలాగే నిర్వహకులు చండీ యాగం నిర్వహించనున్నారు.11 శుక్రవారం నాడు మహిషాసురమర్దిని దేవి అమ్మవారికి అలoకరించనున్నారు ,12 న వాసవి కన్యకాపరమేశ్వరి దేవి అలంకరణలో వాసవి మాతను అలంకరిస్తారు.చివరి రోజు ఈ నెల 13 న అమ్మ వారి శోభాయాత్ర కార్యక్రమాన్ని భారీ ఎత్తున కార్యక్రమo నిర్వహిస్తారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.నవరాత్రి వేడుకల్లో వాసవి క్లబ్,ఆవోప, ఆర్య వైశ్య అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాట్లు చేయనున్నారు.. ప్రతి ఒక్కరూ వాసవి మాత అనుగ్రహం పొందాలి...ఆలయ ఫౌండర్ ట్రస్టు చైర్మన్ జూలూరి రమేష్ బాబు శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో నవరాత్రులు ఘనగా నిర్వహిస్తామని ఆలయ ఫౌండర్ ట్రస్టు చైర్మన్ జూలూరి రమేష్ బాబు పేర్కొన్నారు.పట్టణంలోని ఆర్యవైశ్యుల తో పాటు పట్టణ ప్రజలు వాసవి మాత నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనాలని ఆయన కోరారు..శరన్నవ రాత్రుల ఉత్సవాల్లో పాల్గొని వాసవి మాత అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు భక్తులను కోరారు. శరన్నవ రాత్రులకు ఏర్పాట్లు పూర్తి....ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంప శ్రీనివాసులు* దేవి శరన్నవ రాత్రుల ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంప శ్రీనివాసులు పేర్కొన్నారు.తొమ్మిది రోజులపాటు కన్నుల పండుగగా జరిగే జరిగే వాసవి మాత నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు లను పూర్తి చేశామని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :