Wednesday, 04 March 2026 01:16:55 PM
# మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు # అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... అమ్మవారి శోభా యాత్ర..... మహిళలచే దాండియా, మహారాష్ట్ర బృందం చే డోల్ వాయిద్యం.... బాణసంచా కాలుస్తూ పెద్ద # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 8 రోజు సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు # శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి # కన్నుల పండుగగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... # కల్వకుర్తి లో అంగరంగ వైభవంగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # మూడవ రోజు అన్న పూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు # శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # శ్రీ ధాన్య లక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దసరా ఉత్సవాల పుస్తకావిష్కరణ # శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఉత్సవ కమిటీ # దేవి శరన్నవరాత్రి ఉత్సవ కరపత్రాల ఆవిష్కరణ # ఘనంగా గణపయ్య నిమజ్జనం, లడ్డు కండువాలు వేలం పాట.. # నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా గందే రవి # సామాజిక సేవలో అగ్రగామిగా లయన్స్ క్లబ్ # వైభవంగా వరలక్ష్మి దేవి వ్రతాలు... - జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు జేజేలు

అత్యవసర సందర్భాల్లో రక్తం అందుబాటులో లేకపోతే ప్రాణాలు ప్రమాదంలో పడతాయి : జోగులాంబ జోన్ డిఐజి ఎల్ ఎస్ చౌహన్ ఐపీఎస్

Date : 23 October 2024 04:22 PM Views : 1030

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : జోగులాంబ జోన్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎల్.ఎస్. చౌహన్, ఐపీఎస్ మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ కవాతు మైదానంలో జరిగిన రక్తదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పోలీసు అమరవీరులకు స్మారకార్థంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా రక్తదానం చేయడం ద్వారా సమాజానికి సేవ చేయాలని డీఐజీ ఎల్.ఎస్. చౌహన్ పిలుపునిచ్చారు. అత్యవసర సందర్భాల్లో రక్తం అందుబాటులో లేకపోతే ప్రాణాలు ప్రమాదంలో పడతాయని, అందుకే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ఎంతో అవసరమని ఆయన ప్రస్తావించారు. పోలీస్ సిబ్బంది మాత్రమే కాకుండా, ఇతర పౌరులు కూడా రక్తదానం కార్యక్రమంలో పాల్గొనడం సమాజానికి సేవ చేయడమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్, అదనపు ఎస్పీ రాములు, ఎ ఆర్ అడిషనల్ ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డిసి అర్బి డీఎస్పీ రమణా రెడ్డి, ఎ అర్ డీఎస్పీ శ్రీనివాసులు, 1 టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, ఆరై కృష్ణయ్య, అర్ ఐ రవి అర్ ఎస్సై లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :