Wednesday, 04 March 2026 01:16:54 PM
# మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు # అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... అమ్మవారి శోభా యాత్ర..... మహిళలచే దాండియా, మహారాష్ట్ర బృందం చే డోల్ వాయిద్యం.... బాణసంచా కాలుస్తూ పెద్ద # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 8 రోజు సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు # శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి # కన్నుల పండుగగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... # కల్వకుర్తి లో అంగరంగ వైభవంగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # మూడవ రోజు అన్న పూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు # శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # శ్రీ ధాన్య లక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దసరా ఉత్సవాల పుస్తకావిష్కరణ # శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఉత్సవ కమిటీ # దేవి శరన్నవరాత్రి ఉత్సవ కరపత్రాల ఆవిష్కరణ # ఘనంగా గణపయ్య నిమజ్జనం, లడ్డు కండువాలు వేలం పాట.. # నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా గందే రవి # సామాజిక సేవలో అగ్రగామిగా లయన్స్ క్లబ్ # వైభవంగా వరలక్ష్మి దేవి వ్రతాలు... - జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు జేజేలు

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఎస్ఐ నాగరాజు

Date : 26 June 2024 05:10 PM Views : 831

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : యువతను పెడదారిన పడేస్తు ప్రజలకు హాని కలిగించి ప్రాణాలు హరించే మాదకద్రవ్యాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్సై అన్నేమొని నాగరాజు అన్నారు. బుధ వారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. జూనియర్ కళాశాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ బారిన పడి నూరేళ్ల జీవితాన్ని బలి చేసుకోవద్దని, డ్రగ్స్ బారినపడి చనిపోతే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని గుర్తు చేస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు జరిగే కార్యక్రమాల్లో భాగస్వాములమవుతామని, డ్రగ్స్ బారినపడితే కలిగే పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగే కార్యక్రమాల్లో ముందుంటామని విద్యార్థులచే ఎస్సై నాగరాజు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జూనియర్ సివిల్ కోర్ట్ న్యాయవాదులు, కోర్టుసిబ్బంది, ఎంఈఓ అశోక్ కుమార్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దేవేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, ఎక్సైజ్ శాఖ సిఐ, ఎస్.ఐ, పోలీస్ సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :