Friday, 16 January 2026 07:45:24 AM
# సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు # అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... అమ్మవారి శోభా యాత్ర..... మహిళలచే దాండియా, మహారాష్ట్ర బృందం చే డోల్ వాయిద్యం.... బాణసంచా కాలుస్తూ పెద్ద # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 8 రోజు సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు # శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి # కన్నుల పండుగగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... # కల్వకుర్తి లో అంగరంగ వైభవంగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # మూడవ రోజు అన్న పూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు # శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # శ్రీ ధాన్య లక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దసరా ఉత్సవాల పుస్తకావిష్కరణ # శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఉత్సవ కమిటీ # దేవి శరన్నవరాత్రి ఉత్సవ కరపత్రాల ఆవిష్కరణ # ఘనంగా గణపయ్య నిమజ్జనం, లడ్డు కండువాలు వేలం పాట.. # నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా గందే రవి # సామాజిక సేవలో అగ్రగామిగా లయన్స్ క్లబ్ # వైభవంగా వరలక్ష్మి దేవి వ్రతాలు... - జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు జేజేలు # ఘనంగా అమ్మవారి వొడి బియ్యం - ఊరేగింపు

గవినోల్ల కృష్ణా రెడ్డి 12 రోజుల దిన కర్మలో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి

Date : 15 September 2024 04:08 PM Views : 2417

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా, చిన్న చింతకుంట మండలం, దమగ్నాపూర్ లో ఆది వారం దేవరకద్ర శాసనసభ్యులు జి.మధుసూదన్ రెడ్డి తండ్రి స్వర్గీయ గవినోల్ల కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన ఎం ఎల్ ఏ మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి తండ్రి జి.కృష్ణా రెడ్డి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ ద్వారా దగ్నాపూర్ చేరుకొని దేవరకద్ర శాసనసభ్యుల స్వగృహంలో నిర్వహించిన 12 రోజుల దినకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి .చిన్నారెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లురవి, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్స్ సురభి, జిల్లా ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, ఎస్. మోహన్ రావు, అడిషనల్ ఎస్పీ రాములు, శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి ,మెఘా రెడ్డి ,డాక్టర్ వంశీకృష్ణ, కశిరెడ్డి నారాయణరెడ్డి, చిట్టెం ఫర్ణికా రెడ్డి, వీర్లపల్లి శంకర్, వాకిటి శ్రీహరి, కూచకుళ్ల రాజేష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత,మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :