Wednesday, 04 March 2026 01:16:48 PM
# మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు # అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... అమ్మవారి శోభా యాత్ర..... మహిళలచే దాండియా, మహారాష్ట్ర బృందం చే డోల్ వాయిద్యం.... బాణసంచా కాలుస్తూ పెద్ద # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 8 రోజు సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు # శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి # కన్నుల పండుగగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... # కల్వకుర్తి లో అంగరంగ వైభవంగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # మూడవ రోజు అన్న పూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు # శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # శ్రీ ధాన్య లక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దసరా ఉత్సవాల పుస్తకావిష్కరణ # శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఉత్సవ కమిటీ # దేవి శరన్నవరాత్రి ఉత్సవ కరపత్రాల ఆవిష్కరణ # ఘనంగా గణపయ్య నిమజ్జనం, లడ్డు కండువాలు వేలం పాట.. # నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా గందే రవి # సామాజిక సేవలో అగ్రగామిగా లయన్స్ క్లబ్ # వైభవంగా వరలక్ష్మి దేవి వ్రతాలు... - జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు జేజేలు

రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చేనేత సంఘం నాయకులు

Date : 10 October 2024 07:38 AM Views : 938

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చేనేత జ్యువలరీ శాఖ సహాయ సంచాయి లోపల వారి కార్యాలయానికి విచ్చేసిన రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ ను తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం రామకృష్ణ చేనేత కార్మికుల సమక్షమున సన్మానించి జోగులాంబ గద్వాల జిల్లా చేనేత కార్మికుల సమస్యల పైన చర్చించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చేనేత కార్మికుల త్రిఫ్ట్ ఫండ్ అమౌంట్ను త్వరగా కార్మికులకు అందించాలని కోరడం జరిగింది. అదేవిధంగా గతంలో చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇల్లు పథకంలో చేనేత కార్మికులకు ప్రత్యేక హోదా కేటాయించాలని కోరడం జరిగింది ఇందుకు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చేనేత కార్మికుల యొక్క సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కార్మికులకు అందరికీ అందుబాటులో ఉండి కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో చేనేత సహాయ సంచాలకులు గోవిందయ్య ఏ డి వో లు రాజేశ్వర్ రెడ్డి ప్రియాంక రాజోలి చేనేత కార్మిక సంఘం కార్యదర్శి దర్జీ వీరేష్ వీరన్న తదితర కార్మికులు పాల్గొనడం జరిగింది.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :